ఫార్ములా ఈ – రేస్ పై నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఈ రేసులో ఈ ఏడాది 54 కోట్ల రూపాయలను నిర్వాహకులకు కట్టబెట్టారు సీనియర్ IAS అధికారి అర్వింద్ కుమార్. అసలు ఈరేస్ నిర్వహణలో ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్ మాత్రమే. అంటే సౌకర్యాలను మాత్రమే కల్పించాలి. కానీ సొమ్ము ఒకడిది.. సోకొకడిది అన్నట్టు.. రేసు నిర్వహణలో ప్రజల సొమ్మును అప్పనంగా దోచిపెట్టారు ఆ అధికారి.

Not 54 crores... Plan for 200 crores! Unbelievable truth in formula race