రోజులు గడుస్తున్నాయ్ కానీ.. కోల్కతా డాక్టర్ హత్యాచారం మిస్టరీ వీడలేదు. సీబీఐ 11రోజులుగా విచారణ జరుపుతోంది. ఇప్పటికీ వంద మందికి పైగా ప్రశ్నించింది. కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్తో పాటు ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్తో సహా పలువురిపై పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు.
