పంత్ ఔటా…నాటౌటా.. ? డీఆర్ఎస్ పై మళ్ళీ చర్చ

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన చివరి టెస్టులో న్యూజిలాండ్ 25 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ ను 3-0తో వైట్ వాష్ చేసింది. అయితే ఈ మ్యాచ్ మూడోరోజు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కివీస్ ను త్వరగానే ఆలౌట్ చేసిన భారత్ బ్యాటింగ్ లో మాత్రం చేతులెత్తేసింది.

Post Published By: Vencateshg
Updated : 3 November 2024, 5:37 PM IST

Published : 
  • 3 November 2024, 5:37 PM IST

Exit mobile version