బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి మ్యాచ్ కోసం భారత్ రెడీ అయింది. బాక్సింగ్ డే టెస్టును డ్రా చేసుకునే అవకాశం ఉన్నా అనూహ్యంగా పరాజయం పాలైన టీమిండియా సిరీస్ లో 1-2తో వెనుకబడింది.