ఉత్తరాంధ్రలో, చిత్తూరు జిల్లాలో పంటలను నాశనం చేస్తున్న ఏనుగులను తరిమికొట్టడానికి కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తెస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై కర్ణాటక ప్రభుత్వంతో ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు.