PM MODI: తెలంగాణలో 7 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన మోదీ..

ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో సంగారెడ్డిలోని పటాన్ చెరు చేరుకున్న ప్రధాని.. అక్కడే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అక్కడి పలు పనుల్ని జాతికి అంకితం చేశారు. ఈ పర్యటనలో మొత్తంగా రూ.7 వేల కోట్ల అభివృద్ధి పనుల్ని మోదీ ప్రారంభించారు.

Post Published By: narender Thiru
Updated : 5 March 2024, 4:36 PM IST

Published : 
  • 5 March 2024, 4:36 PM IST

Exit mobile version