Narendra Modi: వివాహాలకోసం విదేశాలకు కాదు.. జమ్ము కాశ్మీర్ రండి: మోదీ

గురువారం ప్రధాని మోదీ.. జమ్ము కాశ్మీర్‌లో పర్యటించారు. శ్రీనగర్‌లో రూ.6400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఆయన ఇక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా స్థానిక బక్షీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు.

Post Published By: narender Thiru
Updated : 7 March 2024, 8:11 PM IST

Published : 
  • 7 March 2024, 8:11 PM IST

Exit mobile version