Kedarnath Snow Rain : దేవ భూమి ఉత్తరాఖండ్ లోని చార్ ధామ్ యాత్రలో కురుస్తున్న మంచు వర్షం.

హిమాలయాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో చోటా చార్ ధామ్ ఒకటి. ఉత్తరాఖండ్ లో చోట చార్ ధామ్ అనేది నాలుగు పుణ్యక్షేత్రాలు గంగోత్రి, యమునోత్రి, కేధార్ నాధ్, బద్రినాద్ ఈ నాలుగు క్షేత్రాన్ని సంవత్సరం 6 నెలలు మాత్రమే దర్శించుకుంటారు. మిగతా 6 నెలలు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. కారణం శీతాకాలంలో రక్తం గడ్డకంట్టే చలి.. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు వెళ్లిపోయాయి. ఇక ఈ సంవత్సరం చార్ ధామ్ యాత్ర 2023 కు గాను ఏప్రిల్ 25వ తేదీన తెరచుకున్నాయి. ఈ నెల అక్టోబర్ 10 నుంచి కేదార్ నాథ్ లో ఉష్ణోగ్రత మెల్ల మెల్లగా తగ్గుతు వచ్చాయి. అక్టోబర్ 15న ఈ నాలుగు పుణ్యక్షేత్రాలలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు వెళ్లిపోవడంతో మంచు కురవడం మొదలైంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 17 October 2023, 10:02 AM IST
1 / 34 చోటా చార్ ధామ్ యాత్రలో అద్భుతమైన పర్వత శ్రేణులతో, అందాల జలపాతాలు , లోతైన లోయలో అతి కష్టమైన యాత్ర ఈ కేధార్ నాధ్.
2 / 34
3 / 34
4 / 34
5 / 34
6 / 34
7 / 34
8 / 34
9 / 34
10 / 34
11 / 34
12 / 34
13 / 34
14 / 34
15 / 34
16 / 34
17 / 34
18 / 34
19 / 34
20 / 34
21 / 34
22 / 34
23 / 34
24 / 34
25 / 34
26 / 34
27 / 34
28 / 34
29 / 34
30 / 34
31 / 34
32 / 34
33 / 34
34 / 34

Published : 
  • 17 October 2023, 10:02 AM IST

Exit mobile version