ప్రస్తుత కాలంలో సూసైడ్ అనేది ఒక అలవాటుగా మారిపోయింది. పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే చాలు ఆత్మహత్యే దిక్కు అన్నట్లు రూంలో వెళ్లి తలుపులు బిగించి ఫ్యాన్ కి ఉరివేసుకొని చనిపోతుంటారు. మరి కొందరైతే ఫలితాలు రాకముందే ఎక్కడ ఫెయిల్ అవుతామో అన్న భయంతో సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి వాటికి తెరదించేందుకు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు.

Rajasthan has adopted a new innovation to prevent students from committing suicide by hanging themselves from fans