భారత యువ క్రికెటర్ , సిక్సర్ల వీరుడు రింకూ సింగ్ కు అరుదైన అవకాశం దక్కింది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో రింకూ ఉత్తరప్రదేశ్ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు.