విజయ్ హజారే ట్రోఫీ విషయంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ జట్టుకు పవర్ఫుల్ బ్యాట్స్మెన్ రింకూ సింగ్ కి కెప్టెన్గా బాధ్యతలు అప్పగించింది.