బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరిపై మాజీమంత్రి రోజా ఘాటు కామెంట్స్ చేసారు.పురందరేశ్వరి బావ కళ్ళల్లో ఆనందం కంటే భక్తుల కళ్ళల్లో ఆనందం చూడాలని కోరారు.