ఓపెనర్ గా రోహిత్ శర్మ నితీశ్ పై వేటు, సుందర్ కు ఛాన్స్
భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ రేపటి నుంచి మొదలుకానుంది. మెల్ బోర్న్ వేదికగ జరగనున్న బాక్సింగ్ డే టెస్టు కోసం భారత తుది జట్టులో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఓపెనింగ్ కాంబినేషన్ పై టీమ్ మేనేజ్ మెంట్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.