ఐపీఎల్ 18వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ అదరగొడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 53 బంతుల్లోనే 82 పరుగులు బాదాడు.