మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల తర్వాత సమంతా మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పి బాలీవుడ్ సినిమాల మీద ఫోకస్ చేసిన ఈ అమ్మడు తాజాగా అలియా భట్ తో కలిసి హైదరాబాద్ వచ్చింది.