తెలంగాణ నుంచి అయోధ్య రాముడికి వరుస కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ద్వారాలు, పాదుకలు, భారీ లడ్డూ, ముత్యాలు కానుకగా వెళ్లగా ఇప్పుడు మరో కానుక రాముడి పాదాల చెంతకు చేరబోతోంది. నేతనల్ల పుట్టినిల్లు సిరిసిల్ల నుంచి బంగారంతో నేసిన చీరను రామాలయానికి కానుకగా పంపనున్నారు.

Sirisilla saree for Seethamma in Ayodhya..