స్మృతి మంధాన @ 4000, భారత ఓపెనర్ అరుదైన రికార్డ్

భారత మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన కొత్త ఏడాదిలోనూ దుమ్మురేపుతోంది. సొంతగడ్డపై రికార్డుల మోత మోగిస్తోంది. తాజాగా వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 4 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి భారత ప్లేయర్‌గా చరిత్రకెక్కింది.

Post Published By: Vencateshg
Updated : 11 January 2025, 3:51 PM IST

Published : 
  • 11 January 2025, 3:51 PM IST

Exit mobile version