SUMMER IN TELUGU STATES: తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక.. ఐదు రోజులపాటు ఎండలే ఎండలు..

ఇటీవలి కాలంలో తెలంగాణ, ఏపీల్లో ఎండలు ఎక్కువగా నమోదువుతున్నాయి. తెలంగాణలో పగటి పూట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల వరకు నమోదవుతుండగా, ఏపీలో ఉష్ణోగ్రతలు 32 నుంచి 38 డిగ్రీల మధ్య నమోదు అయ్యాయి.

Post Published By: narender Thiru
Updated : 3 March 2024, 6:08 PM IST

Published : 
  • 3 March 2024, 6:08 PM IST

Exit mobile version