కొత్త ఏడాదిలో భారత్ పర్యటన కోసం ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రిపరేషన్ కావడంతో ఇంగ్లాండ్ సెలక్టర్లు దాదాపు పూర్తి స్థాయి జట్టునే ఎంపిక చేశారు.