మొన్నటి దాక చలితో పల్లె నుంచి పట్నం దాక అందిరిక వణికించిన వాతావరణం.. మాడులు పగలగెట్టేందుకు సిద్ధం అవుతుంది. మార్చి నెల రాక ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఇక ఫిబ్రవరి నెల ఆరంభం నుంచే ఉష్ట్రోగ్రతలు క్రమం క్రమంగా పెరుగుతున్నాయి. ఉత్తరాదిలో తీవ్ర తీవ్రంగా మంచు కురుస్తుండడంతో.. ఇక్కడ దక్షిణాదిలో ఎండలు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి.

Suridu is popular in Telugu states..