T CONGRESS: 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ ఇంచార్జిల నియామకం..

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌ రావు ఠాక్రే ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి సహా పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. 5 అంశాల ఎజెండాగా ఈ పీఏసీ సమావేశం సాగింది.

Post Published By: narender Thiru
Updated : 18 December 2023, 7:24 PM IST

Published : 
  • 18 December 2023, 7:24 PM IST

Exit mobile version