RS Praveen Kumar: బీసీ బిడ్డలపై దొరలు కుట్రలు చేస్తున్నారు: బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

3 కోట్ల బహుజన బిడ్డలు డబ్బులు ఇచ్చి మన రాజ్యం రావాలి కొట్లాడంది అంటున్నారు. వేములవాడలో ఆ దొర పోతే ఈ దొరలు వస్తున్నారు. బీసీ బిడ్డలపై దొరలు కుట్రలు చేస్తున్నారు. వట్టే జానయ్యపై దాడి చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అందరు బహుజన బిడ్డలు ఏకం కావాలి.

Post Published By: narender Thiru
Updated : 20 November 2023, 8:17 PM IST

Published : 
  • 20 November 2023, 8:17 PM IST

Exit mobile version