రైతు బంధు ఆగిపోవడానికి కాంగ్రెస్ పార్టీ రాసిన లేఖలే కారణం అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే.. హరీష్ రావు నోటి దూలవల్లే రైతు బంధును ఈసీ నిలిపివేసిందని కాంగ్రెస్ అంటోంది. ఇక.. కాంగ్రెస్ పేరుతో ఫేక్ లెటర్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.

Has the Congress party failed to give appropriate place to BCs in Telangana