నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు ఈడీ కేసు విచారణ జరిగింది. వచ్చే నెల 16న విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.