బ్రేకింగ్: రేవంత్ కోర్ట్ కు రావాల్సిందే, కోర్ట్ ఆదేశాలు

నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు ఈడీ కేసు విచారణ జరిగింది. వచ్చే నెల 16న విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Post Published By: Vencateshg
Updated : 24 September 2024, 3:29 PM IST

Published : 
  • 24 September 2024, 3:29 PM IST

Exit mobile version