General Elections : దేశవ్యాప్తంగా నాలుగో దశ ఎన్నికలు.. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్..

దేశంలో లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ప్రారంభం అయ్యింది. దేశంలో 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు పోలింగ్ కోనసాగుతుంది. ఈ దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ఒకే దశలో ఓటింగ్ జరగనుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 13 May 2024, 10:27 AM IST

Published : 
  • 13 May 2024, 10:27 AM IST

Exit mobile version