కదంతొక్కిన స్మృతి వన్డే సిరీస్ మనదే

సొంతగడ్డపై భారత మహిళల జట్టు అదరగొట్టింది. టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఓటమికి న్యూజిలాండ్ పై ప్రతీకారం తీర్చుకుంది. మూడో వన్డేలో కివీస్ ను 6 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది.

Post Published By: Vencateshg
Updated : 30 October 2024, 1:57 PM IST

Published : 
  • 30 October 2024, 1:57 PM IST

Exit mobile version