సొంతగడ్డపై భారత మహిళల జట్టు అదరగొట్టింది. టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఓటమికి న్యూజిలాండ్ పై ప్రతీకారం తీర్చుకుంది. మూడో వన్డేలో కివీస్ ను 6 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది.