భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం అయోధ్య రామ మందిర నిర్మాణం. దీని ప్రారంభోత్సవ తేదీని ప్రకటించింది ఆలయ కమిటీ. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతారని స్పష్టం చేసింది.

The temple committee announced the date that Prime Minister Modi will attend the Prana Pratishta program of Ayodhya Ram Mandir