YS Sharmila : తండ్రి కొడుకులను మించిన తెలంగాణ ద్రోహులు ఇంకెవ్వరు.. వైఎస్ షర్మిల

తెలంగాణ రాష్ట్రం (Telangana Elections) ఏర్పడక ముందు వేళ్లలో ఉండే రాష్ట్రం అప్పులు.. కేసీఆర్ అధికారంలో 4 లక్షల కోట్ల అప్పులోకి నెట్టి దివాలా తీయించి.. కోటి ఎకరాల మాగాణికి సాగునీరందిస్తామని చెప్పి పనికి రాని ప్రాజెక్టు కట్టి రూ. లక్ష కోట్లు కాజేశారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 6 November 2023, 1:12 PM IST

Published : 
  • 6 November 2023, 1:12 PM IST

Exit mobile version