మజ్లిస్ పార్టీ కీలక నేత అక్బరుద్దీన్ ఒవైసీ కుమారుడు నూరుద్దీన్ ఒవైసీ వచ్చే పోల్స్ లో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఎంబీబీఎస్ చేసిన నూరుద్దీన్ ప్రస్తుతం ఎంఐఎం పార్టీకి చెందిన సలార్–ఎ–మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్కు ట్రస్టీగా, కార్యదర్శిగా పని చేస్తున్నాడు. నూరుద్దీన్ను ఎన్నికల బరిలోకి దింపాలని మజ్లిస్ పార్టీ క్యాడర్ ఒవైసీ బ్రదర్స్పై ఒత్తిడి తెస్తోందని తెలుస్తోంది.

There are reports that Nooruddin Owaisi, son of Majlis Party key leader Akbaruddin Owaisi, is going to make a political entry in the upcoming polls