ఎమ్మెల్సీ కవిత కు సుప్రీం కోర్ట్ బెయిల్ మంజూరు చేయడంతో బయటకు తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ నేతలు పరుగులు తీస్తున్నారు. గం. 4.00 లోపల ట్రయల్ కోర్టులో షూరిటీ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.