ఐపీఎల్ మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈ మెగా వేలానికి ముందు కీలక ప్లేయర్లను రిటైన్ చేసుకోగా.. కేవలం 45 కోట్ల పర్స్ వ్యాల్యూ తో వేలంలోకి వచ్చింది.