వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తుపానుగా బలపడింది. ఇవాళ బంగ్లాదేశ్ తీరంలో తీరం దాటింది అని ఐఎండీ (IMD) ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా దీంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు తుఫాన్ (Cyclone) ముప్పు తప్పింది.

Threat of typhoon missed in AP.. Rain warnings for these districts in AP..?