Road Accident : పల్నాడు లో ట్రావెల్స్ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని పల్నాడులో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద ఓ ట్రావెల్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడిపోయింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 1 June 2024, 1:28 PM IST

Published : 
  • 1 June 2024, 1:28 PM IST

Exit mobile version