వైభవ్ సూర్యవంశీ మెరుపులు, ఫైనల్లో యువభారత్

అండర్ 19 ఆసియా కప్ టోర్నీలో భారత్ ఫైనల్ కు దూసుకెళ్ళింది. సెమీస్ లో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 13 ఏళ్ళ బిహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపులు మెరిపించాడు.

Post Published By: Vencateshg
Updated : 6 December 2024, 8:44 PM IST

Published : 
  • 6 December 2024, 8:44 PM IST

Exit mobile version