అండర్ 19 ఆసియా కప్ టోర్నీలో భారత్ ఫైనల్ కు దూసుకెళ్ళింది. సెమీస్ లో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 13 ఏళ్ళ బిహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపులు మెరిపించాడు.