ఆరు నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందంటూ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయ్. అది కూడా రాజ్యసభ సాక్షిగా !