ముంబైకి చెందిన హీరోయిన్ కాదంబరి జత్వాని కేసులో ఐపిఎస్ అధికారి విశాల్ గున్నీకి ఏపీ హైకోర్ట్ లో ఊరట లభించింది. జిత్వానీ కేసులో గున్నీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది.