YS JAGAN: చంద్రబాబుకు ఓటేస్తే వాలంటీర్లను రద్దు చేసినట్లే: జగన్

చంద్రబాబు పరిపాలన అంతా మోసాలే. అవ్వాతాతలకు, మంచం నుంచి లేవలేని స్థితిలో ఉన్న వారికి, వ్యాధులతో బాధపడుతున్నవారికి ఏ ఇబ్బంది లేకుండా ఇంటి వద్ద పింఛన్ పంపిణీ చేస్తుంటే.. వాలంటీర్లపై ఈసీకి ఫిర్యాదు చేయించి, పింఛన్లు అడ్డుకున్నారు.

Post Published By: narender Thiru
Updated : 2 April 2024, 8:45 PM IST

Published : 
  • 2 April 2024, 8:45 PM IST

Exit mobile version