EATALA RAGHUNANDAN: మాకు ఎంపీ టిక్కెట్లు ఇవ్వాల్సిందే ! ఈటల, రఘునందన్ డిమాండ్

రఘునందన్ రావు, ఈటల రాజేందర్.. తెలంగాణ బీజేపీలో కీలక నేతలే. ఇద్దరూ ఈ సారి ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ తమకు బీజేపీ ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని పట్టుబడుతున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 30 December 2023, 2:34 PM IST

Published : 
  • 30 December 2023, 2:34 PM IST

Exit mobile version