Retired 55 members in Rajyasabha : రాజ్యసభలో 55మందికి రిటైర్మెంట్.. ఎప్పుడంటే !

2024 ఏప్రిల్ నెలలో పెద్దల సభ నుంచి భారీగా సభ్యుల రిటైర్మెంట్ ఉండబోతోంది. పదవీ వికరణ చేసేవారిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే మార్చిలోనే కొత్త సభ్యుల ఎన్నిక ఉండబోతోంది. బీజేపీ ఈ ఎలక్షన్ ప్లస్ అవుతాయా ?

Post Published By: Suresh Dialtelugu
Updated : 27 December 2023, 1:32 PM IST

Published : 
  • 27 December 2023, 1:32 PM IST

Exit mobile version