భరతమాత ముద్దు బిడ్డను కోల్పోయిందన్న రాష్ట్రపతి ముర్ము, ఆర్థిక వ్యవస్థపై మన్మోహన్‌ది చెరగని ముద్ర అన్న మోడీ

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్..ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సహా రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Post Published By: Vencateshg
Updated : 27 December 2024, 10:15 AM IST

Published : 
  • 27 December 2024, 10:15 AM IST

Exit mobile version