ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం ముందే వేట మొదలుపెట్టింది వైసీపీ. గెలిచే అవకాశంలేని.. సర్వేల్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను ముందే తొలగిస్తోంది. ఇప్పటికే 11 మంది ఇంఛార్జులను మార్చిన జగన్.. దాదాపు 60 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మారుస్తారని తెలుస్తోంది. అయితే ఉన్నట్టుండి అభ్యర్థులను మారిస్తే వాళ్ళు ఫీలవుతారని.. అన్నా గౌరవంగా తప్పుకోండి అంటూ గ్రాఫ్ లేని ఎమ్మెల్యేలకు జగన్ సూచించారు.

YCP has already started hunting for winning horses in Andhra Pradesh assembly elections. Anna, leave with respect..!