Boating Inauguration: బోటింగ్ ను ప్రారంభించిన శ్రీనివాస్ గౌడ్.. బోటు నడిపిన మంత్రి కేటీఆర్ చిత్రాలు..

తెలంగాణలోని టూరిజంను అభివృద్దే లక్ష్యంగా కేటీఆర్ ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానేరు కరకట్ట చెరువులో బోటింగ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని రిబ్బన్ కటింగ్ చేశారు.

Post Published By: Srikar Creator
Updated : 19 August 2023, 11:55 AM IST
1 / 12 రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోటింగ్ ను ప్రారంభించారు
2 / 12
3 / 12
4 / 12
5 / 12
6 / 12
7 / 12
8 / 12
9 / 12
10 / 12
11 / 12
12 / 12

Published : 
  • 19 August 2023, 11:55 AM IST

Exit mobile version