మంత్ ఆఫ్ మధు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి, యువ హీరో జొన్నలగడ్డ సిద్దూ హాజరయ్యారు. నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి కలిసి నటించిన చిత్రం. సింగర్ ధామిని పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు.

నవీన్ చంద్ర తో సిద్దూ సరదాగా
కలర్స్ స్వాతి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు
ముఖ్య అతిథిగా జోన్నల గడ్డ సిద్దూ హాజరయ్యారు
మంత్ ఆఫ్ మధు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్
కీరవాణి ఆశీర్వాదం తీసుకుంటున్న స్వాతి
కలర్స్ స్వాతితో సిద్దూ సరదాగా
వేదికపై ప్రసంగిస్తున్న స్వాతి
అక్టోబర్ 6న చిత్రం విడుదల కానుంది
పాటలు పాడుతూ సరగాదా సాగిన ఈవెంట్
పాటలు పాడుతున్న సింగర్ ధామిని