భారత రాష్ట్రపతి ద్రౌవది ముర్ము అసోంలోని తేజ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో సుఖోయ్ MK-30Iలో ప్రయాణించారు. ఇది రష్యా తయారు చేసిన రెండు సీట్ల యుద్ధ విమానం.

వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానం ఎక్కారు
వైమానిక దళ బృందంతో ఫోటో దిగారు
గాలిలో ఎగిరేందుకు సిద్దంగా ఉన్నారు
చేతిలో హెల్మెట్ పట్టుకొని పూర్తి స్థాయి ఫైలెట్ లా మారిపోయారు
చేతులు ఊపుతూ అందరికీ టాటా చెబుతున్న దృశ్యం
భారత రాష్ట్రపతి
కానీ ఈరోజు పైలెట్ డ్రెస్ వేసుకొని భారత వైమానికాన్ని అధిరోహించారు
ఎప్పుడూ సాంప్రదాయ వస్త్రాలు ధరింస్తారు ఈవిడ
గతంలో ప్రతిభా పాటిల్ పాల్గొంటే ప్రస్తుతం ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు.
విహంగ వీక్షణం లో పాల్గొన్నారు