President Of India: యుద్ధవిమానంలో రాష్ట్రపతి ప్రయాణం వైరల్ అవుతోన్న ద్రౌపది ముర్ము ఫొటోలు..
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎప్పుడూ సంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తుంటారు. చీరకట్టులోనే దర్శనం ఇస్తుంటారు. ఐతే ఇప్పుడు చీరకు బదులు.. పైలెట్ డ్రెస్ వేసుకొని భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానం ఎక్కారు. అందులో ప్రయాణం చేశారు రాష్ట్రపతి ముర్ము. ఆమె మొదటిసారి పైలెట్గా కనిపించారు.