సింహాచలం అప్పన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. అక్షయ తృతీయ సందర్భంగా చందన అలంకారాన్ని దర్శనం ఇస్తున్న స్వామి. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున టిటిడి చైర్మెన్ వైవి సుబ్బారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఘనంగా అక్షయ తృతీయ వేడుకలు
అధిక సంఖ్యలో పాల్గోన్న భక్తులు
అప్పన్నను దర్శించుకునేందుకు బారులు తీరిన ప్రముఖులు
వైశాఖ మాస శుద్ద తదియ రోజు వైభవంగా ప్రత్యేక పూజలు
తెల్లవారి నుంచే స్వామిని దర్శించుకునేందుకు క్యూలో వేచి ఉన్న భక్తులు
విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న శిఖర గోపురం
నిజరూప దర్శనం చూసేందుకు వేచి ఉన్న భక్తులు
ఆలయం బయట అందంగా అలంకరించిన స్వామి వారి నమూనా ప్రతిమ
భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా చూస్తున్న పోలీసులు