మదుర మీనాక్షి అమ్మవారి రథాన్ని మహిళలే లాగుతారు – ఎందుకో తెలుసా..!
ఆలయాల్లో జరిగే రథోత్సవంలో భక్తులంతా పాల్గొంటారు. ఆడ, మగ, పిల్లలు, పెద్దలు.. అందరూ కలిసి రథాన్ని లాగుతారు. కానీ.. ఆ ఒక్క ఆలయంలో…. మహిళలు మాత్రమే రథాన్ని లాగుతారు. ఎందుకలా…? ఎక్కడుంది ఆలయం..?