నన్ను చిత్రహింసలకు గురిచేసిన వారు తప్పించుకోలేరు అంటూ ఏపీ డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణం రాజు స్పష్టం చేసారు. ఒక్కొక్కరుగా జైలుకెళ్లడం ఖాయం అని స్పష్టం చేసారు.