ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలిపివేయాలన్న ఈస్ట్ ఆఫ్రికా షిప్ కి విముక్తి లభించింది. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తుందనే ఆరోపణపై కాకినాడ పోర్ట్ లో నవంబర్ 28 న నిలిచిపోయిన స్టెల్లా ఎల్ పనామా షిప్ కు కస్టమ్స్ క్లియరెన్స్ ఇచ్చింది.