Top story:అజిత్ దోవల్ ఆపరేషన్.. మొసాద్ ను రంగంలో దింపేందుకు ప్లాన్..?

జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత దేశంలో పరిస్థితులు ఆసక్తికరంగా మారుతున్నాయి. పాకిస్తాన్ విషయంలో భారత్ ఏం చేయబోతుందనేదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠ.

Post Published By: Vencateshg
Updated : 28 April 2025, 9:30 PM IST

Published : 
  • 28 April 2025, 9:30 PM IST

Exit mobile version